ఆరోగ్య ప్రయోజనాలు, వైద్య పరమైన రక్షణ అందిస్తూ కార్మికుల సామాజిక భద్రత కోసం కృషిచేయడం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంది. ‘వికసిత భారత్’ దిశగా పనిచేసేలా కార్మిక శక్తిని మరింత ఉత్పాదకంగా తీర్చిదిద్దడానికి ఇది దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మార్గదర్శకత్వంలో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య రక్షణ సదుపాయాల లభ్యతను మరింత విస్తరించేందుకు ఈఎస్ఐసీ కృషి చేస్తోంది. ఆయుష్మాన్ …
Read More »