बुधवार, दिसंबर 24 2025 | 01:20:25 AM
Breaking News
Home / Choose Language / telugu (page 4)

telugu

telugu

ప్రధానమంత్రి కి ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్’ జాతీయ పురస్కార ప్రదానం

నైజీరియా అధ్యక్షుడు శ్రీ బోలా ఆహమద్ టీనుబూ  ‘‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్’’ జాతీయ పురస్కారాన్ని  స్టేట్ హౌస్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ రాజనీతి కౌశలానికి, భారత్-నైజీరియా సంబంధాలను పెంచడంలో  ఆయన అందించిన గొప్ప తోడ్పాటుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసి,  గౌరవించారు. ప్రధాని దూరాలోచన భరిత నాయకత్వ …

Read More »

జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భరంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నారు: ‘‘మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు అర్పిస్తున్నాను’’

Read More »

జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భరంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నారు: ‘‘మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు అర్పిస్తున్నాను’’

Read More »

పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 13న ఏలూరులో శిబిరాలు నిర్వహణ

ముఖ గుర్తింపు సాంకేతికత (ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ) ద్వారా పింఛనుదారులు ‘లైఫ్‌ సర్టిఫికెట్‌’ సమర్పణను క్రమబద్ధీకరించడానికి, కేంద్ర పింఛన్లు & పింఛనుదార్ల సంక్షేమ విభాగం (డీవోపీపీడబ్ల్యూ) ఈ నెలలో దేశవ్యాప్తంగా ‘డీఎల్‌సీ ప్రచారం 3.0’ను నిర్వహిస్తోంది. ఈ సాంకేతికతతో, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఆధార్-ఆధారిత గుర్తింపు ద్వారా పింఛనుదారులు తన జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు. గతంలో, పింఛనుదారులు పింఛను ఇచ్చే కార్యాలయాలకు వెళ్లవలసివచ్చేది. ఇది వృద్ధులకు ఇబ్బందిగా ఉండేది. 2014లో, డీవోపీపీడబ్ల్యూ డిజిటల్ లైఫ్‌ సర్టిఫికెట్‌‌లు (జీవన్ ప్రమాణ్), ముఖ గుర్తింపు సాంకేతికతను 2021లో ప్రవేశపెట్టింది. ఈ నూతన …

Read More »

ఆగ్రాలోని వాయుసేన కేంద్రంలో సీ-295 విమానాల పూర్తిస్థాయి సిమ్యులేటర్ శిక్షణ వ్యవస్థ ప్రారంభం

ఆగ్రాలోని వాయుసేన కేంద్రంలో సీ-295 తరహా విమానాల సిమ్యులేటర్ (నమూనా) వ్యవస్థను ఎయిర్ చీఫ్ మార్షల్, ‘సెంట్రల్ ఎయిర్ కమాండ్’ కమాండింగ్-ఇన్-చీఫ్, ఆశుతోష్ దీక్షిత్ నిన్న (నవంబర్ 11న) ప్రారంభించారు. పైలట్లకు నమూనా వ్యవస్థలో శిక్షణనివ్వడం వల్ల అమూల్యమైన వనరులు ఆదా అవుతాయి. వాస్తవ పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల నుంచీ  పైలట్లు చేపట్టే సైనికుల/సరుకుల రవాణా, ప్యారాచూట్ల ద్వారా సరుకుల చేరవేత, ప్యారాచూట్ విన్యాసాలు, సేనల వైద్యపరమైన తరలింపు తదితర …

Read More »

కేంద్ర ప్రభుత్వ వినియోగదారు వ్యవహారాల విభాగ కార్యదర్శితో రష్యా వ్యవసాయ శాఖ ఉప మంత్రి భేటీ; పప్పు ధాన్యాల వ్యాపారంలో సహకారం అంశంపై చర్చలు

వినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తో  రష్యా వ్యవసాయ శాఖ ఉప మంత్రి శ్రీ మక్సిమ్ తితోవ్ నాయకత్వంలోని ప్రతినిధి వర్గం నిన్న సమావేశమైంది.  పప్పు ధాన్యాల వ్యాపారం రంగంలో సహకారాన్ని మరింత పెంచడానికి తీసుకోదగిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు.  గత కొంత కాలంగా భారత్ మసూర్ (పప్పుధాన్యాలు), పసుపు బఠాణీలను ప్రధానంగా రష్యా నుంచి దిగుమతి చేసుకొంటోంది.  ఈ రెండే కాక, తన పప్పు …

Read More »

అభివృద్ధి, వారసత్వంతో ముందుకు సాగిపోయేందుకు కట్టుబడి ఉన్నాం: ప్రధాన మంత్రి

ఇగాస్ పండుగ సందర్భంగా పౌరులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు.  అభివృద్ధి, వారసత్వంల మేలికలయికతో మునుముందుకు సాగిపోయేందుకు దేశం కంకణం కట్టుకొందని ఆయన వ్యాఖ్యానించారు.  మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్ పౌరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఇగాస్ పండుగ వారసత్వం మరింతగా వర్ధిల్లగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు: …

Read More »

ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ 2024 విజేతగా నిలిచిన పంకజ్ అద్వానీని అభినందించిన ప్రధానమంత్రి

ప్రపంచ స్నూకర్ చాంపియన్ షిప్స్ లో విజేతగా నిలిచిన పంకజ్ అద్వానీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు. ఇది అసాధారణ విజయమని కొనియాడారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో ఇలా పేర్కొన్నారు. “ఇది మామూలు విజయం కాదు! మీకు శుభాకాంక్షలు. మీ అంకితభావం, తపన, నిబద్ధత అద్భుతం. మరోసారి యోగ్యతకు నిదర్శనంగా నిలిచారు. మీ విజయం భావి క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది @PankajAdvani247”.

Read More »

‘‘లైట్స్, కెమెరా,గోవా! ఇఫీ 2024 వేడుకల్లో భాగం కండి’’ నవంబర్ 20 నుంచి 28 వరకు

జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ), ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా(ఈఎస్‌జీ) సహకారంతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నెల 20 నుంచి 28 వరకు 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)ను నిర్వహిస్తుంది. ఆకర్షణీయమైన, వైవిద్యమైన కార్యక్రమాలతో నిండిన ఈ కార్యక్రమం సినిమా ప్రేమికులకు మరపురాని అనుభూతిని ఇస్తుంది. 55వ ఇఫీ ఆరంభానికి ముందుగా మీడియా సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, సమాచార, ప్రసార శాఖ ప్రత్యేక కార్యదర్శి …

Read More »

భారతీయ సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని రాష్ట్రీయ ఏక్తా పర్వ్ వేడుకలు ప్రతిబింబిస్తాయి: జి.కిషన్ రెడ్డి

గౌరవనీయులైన ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో ‘‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’’ భావన కేంద్రంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలిశామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. తిరుమలగిరిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో ఈ రోజు జరిగిన జాతీయ స్థాయి రాష్ట్రీయ ఏక్తా పర్వ్ ఉత్సవాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రతి కేంద్రీయ విద్యాలయాన్ని మినీ ఇండియాగా పోల్చుతూ, ఇవన్నీ శక్తిమంతమైన, పూర్తి సామర్థ్యంతో నిండినవిగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అభివర్ణించారు. కేంద్రీయ …

Read More »