బిర్సా ముండా వారసుడు శ్రీ మంగళ్ ముండా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో
‘‘భగవాన్ బిర్సా ముండా వారసుడు మంగళ్ ముండా మరణం అత్యంత దు:ఖాన్ని కలిగించింది. ఆయన మృతి ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా యావత్ జార్ఖండ్ గిరిజన సమాజానికి తీరని లోటు. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ అని పోస్ట్ చేశారు
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)